ఏపీలోని గుంటూరుకు చెందిన యువ క్రికెట్ సంచలనం షేక్ రషీద్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటారు.. ప్రతిష్టాత్మక భారత్-ఎ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది.
షేక్ రషీద్ గతంలో భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఒత్తిడిలోనూ నిలకడగా ఆడి భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ వంటి స్టార్ ఫ్రాంచైజీకి ఎంపికై మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో నైపుణ్యం సాధించారు. మొత్తంగా రషీద్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన, స్థిరమైన బ్యాటింగ్ జట్టుకు ఎంపికయ్యేలా చేశాయి. రషీద్ ఎంపికతో గుంటూరులో పండుగ వాతావరణం నెలకొంది.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…