వింబుల్డన్‌ ఉత్కంఠకు తెర.. నిరసనపై వెనక్కి తగ్గిన స్టార్ ప్లేయర్స్

1 week ago

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మీడియా సమావేశాలను పరిమితం చేయాలనే తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రకటించారు.ఈ…

‘జై భీమ్’ కాంబో రిపీట్..సూర్య కొత్త మూవీ

1 week ago

తమిళ స్టార్ హీరో సూర్య మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 'జై భీమ్' తర్వాత ఆయన మరోసారి దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో జతకట్టారు. ఈ సినిమా…

సర్కస్ లా మారిన అంత్యక్రియలు.. రాధికా శరత్ కుమార్ ఆవేదన

2 weeks ago

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ అంత్యక్రియల సందర్భంగా ఎదురైన పరిస్థితులపై నటి రాధికా శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్పోయిన మనవారిని చివరిసారి చూసే క్షణాలు జీవితంలో ఎంతో…

వైభ‌వ్‌ను అందుకే తీసుకోవ‌డం లేదు.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ క్లారిటీ

2 weeks ago

టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టు, పసికూన ఐర్లాండ్‌ చేతిలో 0-2 తేడాతో సిరీస్ కోల్పోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్…

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని నటుడికి డైరెక్టర్ వార్నింగ్!

2 weeks ago

కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చి ఆస్కార్స్ రేసు వరకు వెళ్లిన సూపర్ హిట్ చిత్రం 'లాపతా లేడీస్'. ఈ సినిమాలో 'చోటూ' పాత్రతో మెప్పించిన నటుడు సత్యేంద్ర సోనికి…

IAPC: ఇండో-అమెరికన్ ప్రెస్ క్లబ్ చైర్మన్‌గా డాక్టర్ సతీష్ కథులా

2 weeks ago

న్యూయార్క్ : ఉత్తర అమెరికాలో భారతీయ మూలాల మీడియా నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ ఇండో-అమెరికన్ ప్రెస్ క్లబ్ (IAPC) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని కేరళ సెంటర్‌లో…

సీషెల్స్‌లో అరుదైన ఆల్డాబ్రా తాబేళ్లను సందర్శించిన ప్రధాని మోదీ

2 weeks ago

సీషెల్స్ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో కలిసి సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లోని జెయింట్ టార్టాయిస్ (ఆల్డాబ్రా…

తమిళనాడులో జాతీయ పోలియో చుక్కల మందు శిబిరాన్ని ప్రారంభించిన సీఎం జోసఫ్ విజయ్

2 weeks ago

చెన్నై, జూన్ 28: cm సి. జోసఫ్ విజయ్ ఆదివారం జాతీయ పోలియో చుక్కల మందు ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించారు.…

మిట్టల్‌తో సీఎం భేటీ.. ఏపీ డిజిటల్ మౌలిక వసతులపై కీలక చర్చ

2 weeks ago

అమరావతి: అమరావతిలో Sunil Bharti Mittalతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై కీలకంగా చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చివరి…

‘Before We Were Women’ విడుదల.. మహిళల ఆత్మస్థైర్యానికి అద్దం పట్టిన కథ

2 weeks ago

డాక్టర్ సునీతా రెడ్డి తొలి నవల ‘బిఫోర్ వి వెర్ ఉమెన్’ విడుదల – మహిళల ఆత్మస్థైర్యం, స్నేహబంధానికి అద్దం పట్టిన భావోద్వేగ కథ . ప్రఖ్యాత…