ఇంగ్లాండ్తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తరఫున ఆడే అవకాశం కల్పించడంలో మరింత ఆలస్యం చేస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైభవ్ సూర్యవంశీకి అవకాశం వచ్చినప్పుడు వెంటనే తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. అందుకే ఆలస్యం అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు. అయితే 15 ఏళ్ల వయసులో ఆటగాళ్లు ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించరని చెప్పారు. అయినప్పటికీ భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండడం, వారి నుంచి నేర్చుకోవడం వైభవ్కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, ఐర్లాండ్ సిరీస్లోనూ బెంచ్కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీకి, ఇంగ్లాండ్తో తొలి టీ20లో కూడా అవకాశం లభించలేదనే విషయం తెలిసిందే.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా…