అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ చంద్రబాబు చేస్తున్న నిర్మాణాలకు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.20,427. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కట్టినా ఇంత ఖర్చు అవ్వదు. కేంద్రం నిర్మించే నేషనల్ హైవేలకు కి.మీకు అయ్యే ఖర్చు 24కోట్లు అవుతుంటే, అమరావతిలో కి.మీ 53 కోట్లు. ఇవన్నీ బయటకు రాకూడదనే ఈ దాడులు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి పతనం ఖాయం అని తెలిశాక ‘SIR’ను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్ సీపీకి చెందిన ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారు. మీకు ఓటేయలేదని ఓటర్ల గుర్తింపే తీసేస్తే వాళ్లు ఏ దేశ పౌరులు అవుతారు? వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమవుతాయి? దళితులు మతం మారడం వల్ల వారి ఆర్థికస్థితి మారిపోదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా…
రాకింగ్ స్టార్ యశ్, గీతూ మోహన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్…