బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలోనే ఆయన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ కలిసి ఒక భారీ మలయాళ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
19వ శతాబ్దపు కేరళ జానపద, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టులో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని కరణ్ జొహార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ తరం సినిమాలో జానపద కథలను ఇంట్రెస్టింగ్గా చూపించడంలో రాహుల్ స్టైల్ అద్భుతమని కొనియాడారు.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…