ముంబైలో గణేశోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో యోగా గురువు రామ్దేవ్ బాబా మంగళవారం ప్రసిద్ధ లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణపతి పాదాలకు నమస్కరించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రామ్దేవ్ బాబా లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన…
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపట్టే అవకాశం ఉంది. వారానికి నాలుగు శనివారాలు…
అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఆ ఆయుధాలు ఏ…
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్.. చైనాతో మరో కీలక వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైంది. చైనాలో గాడిద చర్మం, మాంసానికి…
ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే | భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 #bhagavadgita #manatv #bhagavadgita12 #gitaslokam #gitateachings #sreekrishna…
Gold Rate Today : 24K & 22K Prices Sep 15-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…