చెన్నై: తమిళనాడులో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ను తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక మహిళా పోలీసు విభాగం మహిళలపై నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, బాధితులకు సహాయం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను నిర్వహించనుంది. ఈ దళానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనుండగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు దేశంలో తొలిసారిగా డ్రోన్ ఆధారిత పహారా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…