మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మెహసానా జిల్లాలోని వద్నగర్ సమీపంలోని గుంజా గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలికాప్టర్లో లోపం కారణంగా అది అక్కడి నుంచి బయలుదేరలేకపోయింది. దీంతో షిండే కారులో విస్నగర్కు బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వద్నగర్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు షిండే అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందం చర్యలు చేపట్టింది.
సిక్కింలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’, ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో భాగంగా…
Atlanta: The Andhra Pradesh American Association (AAA) – Atlanta Chapter is organizing a 30-Day Free…
కర్మలో నైపుణ్యమే యోగం | భగవద్గీత శ్లోకం 50 | శ్రీకృష్ణుడి బోధ #karmayoga #manatv #bhagavadgita #geetha #krishna…
Sri Gayatri Pooja Stores | Beautiful Wooden Pooja Articles & Traditional Pooja Essentials #manatv #srigayatripoojastores…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 17-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 17-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…