చూస్తూ చూస్తూ రెండేళ్లు అయిపోయింది. ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలో అంతం అవుతుంది. బాధితులైన ప్రజల తరఫున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం అధికారలోకి వచ్చాక జగన్ 2.O లో కార్యకర్తలనే అందరికంటే బాగా చూసుకుంటాం. ఎప్పుడైనా పేదవాడికి అండగా ఉండాలని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తాం అన్నారు. బాండ్లు రాసిచ్చారు. ఇంటింటికీ తిరిగి మీకు రూ.1500 అంటూ తిరిగారు. అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారనీ జగన్ అన్నారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…