Categories: Andhra Pradesh

జగన్ 2.0లో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం: వైయస్ జగన్

చూస్తూ చూస్తూ రెండేళ్లు అయిపోయింది. ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలో అంతం అవుతుంది. బాధితులైన ప్రజల తరఫున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం అధికారలోకి వచ్చాక జగన్ 2.O లో కార్యకర్తలనే అందరికంటే బాగా చూసుకుంటాం. ఎప్పుడైనా పేదవాడికి అండగా ఉండాలని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తాం అన్నారు. బాండ్లు రాసిచ్చారు. ఇంటింటికీ తిరిగి మీకు రూ.1500 అంటూ తిరిగారు. అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారనీ జగన్ అన్నారు.

 

ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

11 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

12 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

12 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

14 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

17 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

17 hours ago