భారత్ నిర్వహించనున్న సైనిక విన్యాసాల నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు రాజస్థాన్లో 17 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు భారత్ నోటం జారీ చేసినట్లు సమాచారం.
ఈ పరిణామంపై పాకిస్థాన్ రక్షణ శాఖ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, భారత సైనిక విన్యాసాలపై సమీక్ష చేపట్టారు. భారత్-పాక్ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచాలని సైనిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
సైనిక విన్యాసాల సమయంలో ఎయిర్స్పేస్ పరిమితులు, భద్రతా చర్యలు తదితర అంశాలపై విమాన ఆపరేటర్లకు ముందస్తుగా నోటం (NOTAM) జారీ చేయడం సాధారణ ప్రక్రియ.
టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నది.. నమ్చా బర్వా పర్వత ప్రాంతంలోకి చేరుకున్నప్పుడు దిశ, ప్రవాహ స్వభావంలో కీలక…
Nara Lokesh Inaugurates JNTUK Engineering College Hostel Buildings in Narasaraopet#naralokesh#mantv #NaraLokesh #Lokesh #JNTUK #JNTUKEngineeringCollege #Narasaraopet…
NEET పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలపై ఉద్యమం చేపట్టేందుకు ఏర్పాటైన **కాక్రోచ్ జనతా పార్టీ (CJP)**లో అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి.…
ఇస్రో ప్రయోగించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన…
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ ఏ విధంగానైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
భయాన్ని వీడి ధైర్యంగా నిలబడాలి | భగవద్గీత శ్లోకం – 2 | సాంఖ్యయోగం #bhagavadgita #ManTVLive భగవద్గీత శ్లోకం…