ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ ఏ విధంగానైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహాతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కూడా జైశంకర్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, దాని ప్రభావాలు, శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిగినట్లు తెలిపారు.
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల అంశాన్ని భారత్ చర్చల్లో ప్రస్తావించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఈ దాడుల్లో భారత నావికులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడటంతో పాటు ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోందని జైశంకర్ పేర్కొన్నారు.
టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నది.. నమ్చా బర్వా పర్వత ప్రాంతంలోకి చేరుకున్నప్పుడు దిశ, ప్రవాహ స్వభావంలో కీలక…
భారత్ నిర్వహించనున్న సైనిక విన్యాసాల నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు రాజస్థాన్లో 17…
Nara Lokesh Inaugurates JNTUK Engineering College Hostel Buildings in Narasaraopet#naralokesh#mantv #NaraLokesh #Lokesh #JNTUK #JNTUKEngineeringCollege #Narasaraopet…
NEET పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలపై ఉద్యమం చేపట్టేందుకు ఏర్పాటైన **కాక్రోచ్ జనతా పార్టీ (CJP)**లో అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి.…
ఇస్రో ప్రయోగించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన…
భయాన్ని వీడి ధైర్యంగా నిలబడాలి | భగవద్గీత శ్లోకం – 2 | సాంఖ్యయోగం #bhagavadgita #ManTVLive భగవద్గీత శ్లోకం…