చెన్నై: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహించిన ‘స్టార్ట్ రన్.. స్టాప్ డ్రగ్స్’ (Start Run, Stop Drugs) మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జోసఫ్ విజయ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, యువత, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…
కోలీవుడ్లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…