ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ7 (G7) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి చోటుచేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరియు వాణిజ్య ఒప్పందాలను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమావేశం అనంతరం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం అనేక కీలకమైన అంశాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
“ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. బేరసారాల విషయంలో (Trade Deals) ఆయన అత్యంత నిక్కచ్చిగా, గట్టిగా ఉంటారు (Tough Negotiator). అమెరికాలో భారతీయ పెట్టుబడులు పెరగడానికి మోదీ ఎంతో సహకరిస్తున్నారు. ఆయన అందిస్తున్న ఈ సహకారాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.”అన్నారు.
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…
కన్నడ స్టార్, జాతీయ అవార్డ్ విజేత రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ‘కాంతార’…
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…