కన్నడ స్టార్, జాతీయ అవార్డ్ విజేత రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ‘కాంతార’ సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈ నట దర్శకుడు.. ఈ ఫ్రాంచైజీలో రాబోయే తదుపరి భాగం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఖాళీగా కూర్చోలేనని, తన డైరెక్షన్ వర్క్ తాను చేసుకోకపోతే మనశ్శాంతి ఉండదని పేర్కొన్నారు. తన దర్శకత్వ బాధ్యతలు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తాయని చెప్పారు. ప్రస్తుతం తన రైటర్స్ టీమ్తో కలిసి ‘కాంతార: చాప్టర్ 2’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.
కేవలం ‘కాంతార’ మాత్రమే కాకుండా భవిష్యత్తులో తాను నటించబోయే రెండు క్రేజీ చిత్రాల గురించి కూడా రిషబ్ క్లారిటీ తెలిపారు. తనకు బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పారు. తాను ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేయలేనన్న రిషబ్.. అందుకే మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే ‘జై హనుమాన్’ సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా సెట్స్పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…