పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన Sri Sathya Sai Vidya Vihar విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీతం, నృత్యం, నాటికల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతి, మానవ విలువలు, సేవా భావం, ఆధ్యాత్మికత వంటి అంశాలను విద్యార్థులు హృద్యంగా ఆవిష్కరించారు. వారి ప్రదర్శనలో కళాత్మకతతో పాటు విలువల ఆధారిత విద్యకు ప్రతిబింబంగా నిలిచే సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…
కోలీవుడ్లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…