తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ పేరుతో సెప్టెంబర్ 3, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గద్వాల్ విజయలక్ష్మికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన విజయలక్ష్మికి తాజాగా మరో కీలక బాధ్యత అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా వ్యవహారాల్లో కీలకమైన ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్ ముఖచిత్రంతో…
టాలీవుడ్లో ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి విడుదలైన ‘యేషనాగుల’ పాట దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు…
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కొనుగోలు చేసే…
మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం…
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు…