అమరావతి: అమరావతిలో Sunil Bharti Mittalతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై కీలకంగా చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చివరి గ్రామం వరకు (లాస్ట్ మైల్) హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీ విస్తరణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, అండర్సీ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఇరువురు చర్చించారు. మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ కనెక్టివిటీ బలోపేతం కావడంతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…
తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…
దేశంలోని యువతను క్రీడల దిశగా ప్రోత్సహించడంతో పాటు, క్రీడాకారులకు సముచిత గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని…
సేవ, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన Mana అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) 2వ మహాసభలు అత్యంత వైభవంగా…
తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల…
భారీ అంచనాల నడుమ రాబోతున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…