ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య గత మ్యాచ్లో సూపర్ ఓవర్ సందర్భంగా జరిగిన వివాదం తెలిసిందే. దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ప్లేయర్స్ లక్ష్యంగా చేసుకుంటారనే చర్చ జోరందుకుంది. అయితే అలాంటి ఉద్దేశం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపారు.
గత మ్యాచ్లో సూపర్ ఓవర్ సందర్భంగా ప్లేయర్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరపడగా.. వైభవ్ సూర్యవంశీ తన టీమ్ కు విజయాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విషెన్ హలంబగేను తోసేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఆ ఘటనను పెద్దగా చూడాల్సిన అవసరం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపారు. సూపర్ ఓవర్లాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో భావోద్వేగాలు బయటపడటం సహజమని పేర్కొన్నారు. తమ ప్లేయర్స్ ఎవరినీ టార్గెట్ చేయడం లేదని చెప్పారు. ఆటపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు. ఫైనల్కు పూర్తిగా రెడీగా ఉన్నామని వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…