అమెరికాలో కాల్పులు.. ఏడుగురు మృతి
అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్ లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు...
Continue readingఅమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్ లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు...
Continue readingఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో ఆయన పాల్గొన్నారు. ...
Continue readingతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని...
Continue readingపేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను స్వయంగా అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రమతో...
Continue readingఏపీసీసీ అధ్యక్షురాలు Y. S. Sharmilaకు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు Mallikarjun Kharge అధికారికంగా ప్రకటించారు. షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు...
Continue readingతమిళనాడు సీఎం విజయ్ పై టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ సంచలన ఆరోపణలు చేశారు. తన కడుపులోని బిడ్డను కోల్పోవడానికి పరోక్షంగా ఆయనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు....
Continue readingఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతేకాదు వరుసగా...
Continue readingఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను, తన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)ని ప్రకటించింది. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు,...
Continue readingసినిమా చూసే ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా తీయడం వారికి చేసే ఓ గొప్ప సేవ అని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలే...
Continue reading
ఆ ధైర్యం ఎవరికీ లేదు..డైరెక్టర్ హెచ్ వినోద్ సెన్సేషనల్ కామెంట్స్.. మరోసారి తెరపైకి ‘ జన నాయగన్ ’ రిలీజ్ వివాదం
తమిళనాడు సీఎం విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘ జన నాయగన్’. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యంపై...
Continue reading